Contact

Text

Monday, 29 December 2014

ప్రస్తుత రాజకీయాలపై మీడియా ముందుకు పవన్


ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై పవన్ కల్యాణ్ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పార్టీ చేపట్టె భవిష్యత్ నిర్ణయాలు వెళ్ల్డడించనున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత ప్రభుత్వాల పని తీరు పై అసంతృప్తి తో ఉన్నట్లు, ప్రభుత్వాలకు తమ వాగ్దానాలు నెరవేర్చడానికి గడువు తేదీ ప్రకటిస్తారని సమాచారం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు కావడంవల్ల ఇన్ని రోజులు వేచి చూచినట్లు, ఇకపై ప్రజల తరపున పోరాడటానికి జనసేన పార్టీ విధి విధానాలను తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నరా?
10:07 - By Unknown 0

Tuesday, 11 November 2014

ఆ రోజులు నాకెంతో నేర్పాయి!

జీవితంలో కష్టసుఖాలు, ఎగుడుదిగుళ్ళు సహజం. మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం అదృష్టం మారిపోయే సినీ ప్రపంచంలో అవి మరీ ఎక్కువ. అపజయాలు ఎదురై, కెరీర్ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహనంతో వేచిచూడాలే తప్ప, మానసికంగా కుంగిపోకూడదు. సరిగ్గా ఆ మాటే చెబుతున్నారు - ఇప్పుడు హిందీ చిత్ర సీమలో హాట్ లేడీగా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనే. ‘‘ఈ రంగంలో ఉన్నప్పుడు ఒక నటిగా ఇటు విజయాలు, అటు పరాజయాలు - రెండూ ఎదురవుతాయి.

కొన్నిసార్లు అంతా ‘ఆహా... ఓహో...’ అన్నట్లు ఉంటే, మరికొన్నిసార్లు ఎంత కష్టపడినా తగినంత ఫలితం దక్కదు. నాకూ ఈ రెండు దశలూ అనుభవంలోకి వచ్చాయి. దేవుడి దయ వల్ల ప్రస్తుతం సినీ రంగంలో నా జోరు కొనసాగుతోంది. అయితే, నా సినిమాలు బాగా ఆడని రోజుల నుంచి నేనెంతో నేర్చుకున్నా’’ అని దీపిక చెప్పారు. ‘‘ఏ పని చేసినా సరే, పూర్తి స్థాయిలో కృషి చేసి, ఆ తరువాత సహనంతో వేచి చూడాలి. అలా చేస్తుంటే, క్రమంగా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా పరాజయాల్లో ఉన్నప్పుడు ఇదే కీలక సూత్రం’’అని ఈ అందాల భామ వివరించారు. షారుఖ్ ఖాన్ సరసన గత ఏడాది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో, ఈ ఏడాది ‘హ్యాపీ న్యూ ఇయర్’లో అలరించిన దీపిక ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొన్నవారే! మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చి, ‘ఓం శాంతి ఓం’ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారిభామ అప్పట్లో చిత్రాల ఎంపిక మొదలు నాసిరకం డ్యాన్సింగ్ నైపుణ్యాలు, భావాలు సరిగ్గా పలికించలేకపోవడం లాంటి అనేక విషయాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, క్రమంగా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ‘గోల్డెన్ లెగ్’ అభినేత్రిగా పేరు తెచ్చుకున్నారు. అపజయాలు ఎదురైనప్పుడు సహనంతో కృషి సాగించి, ఇప్పుడు వరుస విజయాల బాటలో ఉన్న దీపిక చెప్పిన సక్సెస్‌ఫుల్ సహన సూత్రం ఏ రంగంలోని వారికైనా వర్తిస్తుంది కదూ!
20:37 - By Unknown 0

నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు


ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్న భర్త
ఏలూరు (వన్‌టౌన్) : తన భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారని, రక్షించాలని కోరుతూ ఓ భర్త ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్‌లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను తంగెళ్లమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకువెళ్లిపోయిందని, దీంతో తన భార్యను పంపించాలని కోరితే ఖర్చులకు డబ్బులిస్తామంటున్నారని వాపోయాడు. బలవంతంగా తన భార్యను నిర్భందించి వ్యభిచారం చేయించడమే కాక భార్యను పంపాలని అడిగితే చంపుతానని, కొడతానని బెదిరిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చే శాడు.

తనకు ఆరోగ్యం బాగోలేదని, పిల్లలు రాఘవస్వామి (8), మల్లేశ్వరస్వామి (7) అనాథలుగా రోడ్లపై తిరుగుతున్నారని, మా కుటుంబాన్ని రక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఏలూరులో యథేఛ్ఛగా జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టాలని, తన భార్య లాంటి ఎంతో మంది వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని బాధితుడు తెలి పాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ కేసును దర్యాప్తు చేయాలని డీఎస్పీ కేజీవీ సరితను ఆదేశించారు. నగరంలో చాపకింద నీ రులా సాగుతున్న వ్యభిచార కేంద్రాలపై ఇప్ప టికైనా పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంది.
 
20:26 - By Unknown 0

Thursday, 3 July 2014

రేపిస్టుల నుంచి తప్పించుకుని, దూకి చనిపోయిన యువతి

లైంగిక అత్యాచారానికి గురైన ఒక గిరిజన యువతి రేపిస్టులనుంచి తప్పించుకునేందుకు నగ్నంగానే పరుగులు తీసి, చివరికి 70 అడుగుల ఎత్తైన టవర్ నుంచి దూకి ప్రాణాలువదిలేసింది.

గుండెల్ని పిండేసే ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది. సంఘటన సోమవారం జరిగినా ఇప్పటి వరకూ పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఆ గిరిజన యువతి ఉద్యోగం కోసం ఇండోర్ నగరానికి వెళ్తూండగా ఈ సంఘటన జరిగింది. ఆమె సొంతూరు డిండోరీ.
 
02:29 - By Unknown 0

వీడియోతో బ్లాక్ మెయిల్

  • నటి నయనా కృష్ణపై మరో బాధితుడి కేసు  
  •  వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న బాధితులు
  •  దర్యాప్తు చేస్తున్న సీసీబీ
  •  12 రోజులుగా నటి కోసం గాలింపు

బెంగళూరు: లైంగిక క్రీడలో ఉన్న సమయంలో వీడియో తీసి..  వాటితో బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ కన్నడ నటి నయనా కృష్ణపై తాజాగా మరో బాధితుడు స్థానిక విల్సన్ గార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు తెలిపిన సమాచారం మేరకు.. నగరంలో నివాసముంటున్న కృష్ణప్ప 2010లో లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు వీడియో తీశారు. అనంతరం ఆ క్లిప్పింగులు చూపి నటి నయనా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారీగా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు విల్సన్ గార్డెన్ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు.
 
వైద్యుడి ధైర్యంతో ముందుకొస్తున్న బాధితులు
చాళుక్య సర్కిల్‌లో ఉన్న ఒక వైద్యుడు కొన్ని రోజుల క్రితం లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు మేఘనా, రిహానా తదితరులు వీడియో తీశారు. తర్వాత వీరితో పాటు కానిస్టేబుల్ మల్లేష్, ప్రైవేటు టీవీ చానెల్‌లో పని చేస్తున్న హేమంత్ కుమార్, సునీల్, జిమ్ సెంటర్ నిర్వహకుడు రఘు ఆ క్లిప్పింగ్‌లు చూపి వైద్యుడ్ని బ్లాక్ మెయిల్ చేశారు. రూ. లక్షను వసూలు చేసి.. మరో రూ. 15 లక్షలను సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వైద్యుడు రెండు వారాల క్రితం సీసీబీ పోలీసులను ఆశ్రయించాడు. 12 రోజుల క్రితం నగదు తీసుకోడానికి ఆ వైద్యుడి వద్దకు వచ్చిన హేమంత్ కుమార్, సునీల్‌ను ఆ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి మిగి లిన నిందితుల కోసం గాలిస్తున్నారు.  
 
నటి నయనా కృష్ణ కోసం గాలిస్తున్నాం.. : పోలీసులు
నటి నయనా కృష్ణ  కోసం తాము 12 రోజులుగా గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు. నగర పోలీసు అధికారులు ఆదేశాల మేరకు తామీ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.  ఈ కేసు విషయమై వారు బుధవారం మాట్లాడుతూ.. ‘ నటి నయనా కృష్ణ ఇలా చాలా మందిని బ్లాక్‌మెయిల్ చేస్తోంది. బెదిరించి లక్షలాది రూపాయలను వసూలు చేస్తోంది.

అయితే పరువు పోతుందని, సినీ రంగానికి చెందిన ఆమెకు ప్రముఖులతో పరిచయాలు ఉండటంతో ఆమెపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. అయితే రెండు వారాల క్రితం వైద్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి..   ఫిర్యాదు చేశాడు. దీంతో మేం మొట్టమొదటి సారిగా ఆమెపై కేసు నమోదైంది. దీంతో అప్పటి నుంచి మేం ఆమె, ఆమె స్నేహితుల కోసం గాలిస్తున్నాం. ఈ విషయం తెలుసుకొని తాజా మరో బాధితుడు ముందుకు రావడం విశేషం. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తాం ’ అని ధీమా వ్యక్తం చేశారు.
02:23 - By Unknown 0

Wednesday, 2 July 2014

15 రోజులకు 170 కోట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్



టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ కి ఒక అలవాటు వుంది తను నటించిన ఎ సినిమా కి ప్రచారం చేయరు సినిమా పుర్తయ్యంత వరకే ఆయన భాద్యతగా తీసుకుంటారు. ఆ తర్వాత సినిమా హిట్ అయిన,ప్లాప్ అయిన పట్టించుకోరు. అలాగే అభిమానులను నా సినిమా చూడండి, సినిమా లో అది బాగుంది, ఇది బాగుంది అని అభిమానులను ఎ రోజు అడగని హీరో. అలాంటి హీరో ఈ మధ్య రాష్ట్ర ఎన్నికలలో 15 రోజులకు 170 కోట్లు తీసుకుని ప్రచారం నిర్వహించిన  పవన్ కళ్యాణ్ ప్రజలకు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తా అంటూ ఒక ప్రభంజనం శ్రుష్టించారు, కానీ తన సినిమా ప్రమోషన్ కి వెళ్ళని పవన్ ఎన్నికలలో ప్రచారం నిర్వహించడం వరకే తన భాద్యత అందుకు తనకు ముట్టవలిసిన సొమ్ము ముట్టడంతో ప్రజలకు న్యాయం జరిగిన ,జరగకపోయినా తనకు సంబంధం లేదంటూ ఇంకో అమ్మాయి  కోసం వేటలో వున్నట్లు టాలీవుడ్ టాక్. సినిమాలలో నటించి డబ్బులు తీసుకొని అభిమానులను మెప్పించే పవన్ ఇలా ప్రజల ముందు కూడా బాగానే నటించాడు, కానీ సామాన్య ప్రజలు పవన్ ని క్షమిస్తార. అయిన గుండు కొట్టించిన పార్టీ దగ్గరికి వెళ్లి బాగానే నటించాడు.... మరి అదే మరి డబ్బంటే.. అయిన డబ్బుల కోసం నాటకాలు ఆడే వీళ్ళకు ప్రజల కష్టాలు ఎం తెలుస్తాయి.....

...........................మీ కామెంట్స్, సూచనలు మరియు సలహాలు పోస్ట్ చేయండి ................................
                                                    నిరంతరం ప్రజల పక్షం 
21:23 - By Unknown 4

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

    Popular Posts

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top