Contact

Text

Thursday 19 June 2014

పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, కేసీఆర్ కు నోటీసులు

03:59 - By Unknown 0

అనంతపురం : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనంతపురం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. మురళీ కృష్ణ అనే న్యాయవాది గురువారం ఈ పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top