Contact

Text

Friday 28 March 2014

ధోనీ ఆదాయపన్ను @ రూ. 20 కోట్లు

09:34 - By Unknown 0


ధోనీ ఆదాయపన్ను @ రూ. 20 కోట్లు
పాట్నా: భారత క్రీడారంగంలో ధనార్జనలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే టాప్. ప్రతి ఏటా సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించడంలోనూ మహీ ముందుంటాడు. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను ధోనీ 20 కోట్ల రూపాయిల పన్ను కట్టాడు. ఓ సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయపన్ను చెల్లిస్తున్నది ధోనీయే. వరుసగా ఆరో ఏడాది కూడా అత్యధిక పన్ను కట్టిన వ్యక్తిగా నిలిచాడు. మహీ గతేడాది 22 కోట్ల పన్ను కట్టాడు. కాగా ఈ ఏడాది రెండు కోట్లు తక్కువగా చెల్లించాడు. భారత కెప్టెన్ ఆదాయం కాస్త తగ్గిఉండొచ్చని ఐటీ వర్గాలు తెలిపాయి. వ్యాపార ప్రకటనల్లో నటించడం ద్వారా ధోనీకి ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top