Contact

Text

Thursday 3 April 2014

'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం'

11:17 - By Unknown 0


'వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం'
విశాఖపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పీ ఎల్ ఎన్ పట్నాయిక్ తన అనుచరులతో కలసి కొణతాల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
ఈ సందర్బంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయిన వైఎస్ఆర్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎవరు ఎన్ని దుష్పచారాలు చేసినా...  ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top