నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీపై తనకు ఎలాంటి ప్రేమ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నిజామాబాద్ లో మాట్లాడుతూ టీడీపీపై ఎన్నో పోరాటాలు చేశానని, టీడీపీ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.
నరేంద్ర మోడీ కోసమే తాను ప్రచారానికి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ సాధనకు కేంద్రం ఆసరా కావాలని ఆయన అన్నారు.

About the Author

0 comments:
Post a Comment