Contact

Text

Tuesday 13 May 2014

మారిన ఫలితాల సరళి

07:11 - By Unknown 0


హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్ పిటిసి ఫలితాల సరళిలో  ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం  వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాను సాధిస్తోంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60  టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
జిల్లాలుమొత్తం స్థానాలువైఎస్ఆర్ సిపిటిడిపి
శ్రీకాకుళం జిల్లా398178198
విజయనగం673726
విశాఖపట్నం542721
తూర్పు గోదావరి296112164
పశ్చిమగోదావరి21973136
కృష్ణా390167207
గుంటూరు322165152
ప్రకాశం19911077
కర్నూలు434220165
అనంతపురం 23 27
వైఎస్ఆర్ జిల్లా18512951
నెల్లూరు23713084
చిత్తూరు364190156

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top