అనంతపురం: అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ లో మెజార్టీ డైరెక్టర్ స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్ గా శివశంకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గా మల్లికార్జున, వైస్ చైర్మన్ గా జయరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
0 comments:
Post a Comment