కోయంబత్తూరులో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించా రు. ఈ చిత్రంలో ఆర్యతో అమలాపాల్ అతిథి పాత్ర లో కనిపిస్తున్నారు. క్యారక్టర్ తనకు నచ్చడంతో ఆమె నటించేందుకు అంగీకరించారు. ఈ వివాహ దృశ్యం గురించి ఆర్య మాట్లాడుతూ ఇది వరకే వేట్టై చిత్రంలో తనకు, అమలాపాల్కు వివాహం జరిగినట్లు సన్నివేశం చిత్రీకరించారని, ప్రస్తుతం రెండవ సారి ఈ చిత్రంలోనూ అమలాపాల్కు తాళి కట్టినట్టు తెలిపారు.
0 comments:
Post a Comment